Thursday, April 25, 2024
Home కాంట్రాక్టు ఉద్యోగులు

కాంట్రాక్టు ఉద్యోగులు

కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఆర్థిక భరోసా

18,060 మందికి లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం గతంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగుల జీతాలకు ఏటా చేసిన ఖర్చు రూ.330.54 కోట్లు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ...

కెజిబివి కళాశాలల్లో పనిచేస్తున్న పిజిటీల వేతనాలు పెంచాలి.

కెజిబివి కళాశాలల్లో పనిచేస్తున్న పిజిటీల వేతనాలు పెంచాలి.రాష్ట్ర సదస్సు డిమాండ్‌ కెజిబివి లలో పనిచేస్తున్న పిజిటీల సమస్యలపై ఈ రోజు విజయవాడలో ఎంబి విజ్ఞాన కేంద్రంలో...

తొగించిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల‌ను విధుల్లోకి తీసుకోవాలి.

తొల‌గించిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల‌ను విధుల్లోకి తీసుకోవాలి.మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డికి విన‌తిప‌త్రం అందించిన సిఐటియు రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.ఎ గ‌ఫూర్, కాంట్రాక్టు ఉద్యోగుల రాష్ట్ర కార్య‌ద‌ర్శి బాల‌కాశి.

విద్యుత్‌ ఉద్యోగుల‌ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి.

విద్యుత్‌ సవరణ చట్టం 2020ని ఉపసంహరించుకోవాలని, జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంల ప్రైవేటీకరణ ఆపాలని, కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులరైజ్‌ చెయ్యాలని, పీస్‌ రేట్‌ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్స్‌తో అక్టోబర్‌...

ఉద్యోగుల భద్ర‌త‌పై త్వ‌ర‌లోనే నిర్ణ‌యం విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ వెల్ల‌డి.

కాంట్రాక్టు లెక్చరర్ల ఉద్యోగ భద్రతపై అధికారులతో చర్చించిన తరువాత త్వరలోనే ప్రకటన చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. డిగ్రీ, జూనియర్‌ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలపై ఆ...
- Advertisment -

Most Read

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు గుడ్‌న్యూస్‌.

ఈ-నామినేషన్‌ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్‌వో పొడిగించింది. డిసెంబ‌రు 31 త‌ర్వాత కూడా ఈ-నామినేష‌న్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. చందాదారుల సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివ‌రాల‌ను జ‌త...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...