గౌరవనీయులైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి,
ప్రైవేటు సెక్టారులోని విభిన్న కర్మాగారాలలో రేయింబవళ్లు శ్రమించి, దేశాభివృద్ధిలో మావంతు పాత్ర నిర్వహించి పదవీవిరమణ పొందిన కార్మికులమైన మేము...
ఎంప్లాయిస్ వాయిస్ః గతంలో ఎన్నడూ లేని రీతిలో వైద్య ఆరోగ్యశాఖలో ఇప్పటికే ఉన్న ఖాళీలతోపాటు పెద్ద ఎత్తున కొత్త పోస్టులను సృష్టించి భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొత్తం...
ఎంప్లాయిస్ వాయిస్ : కార్మికుల పక్షాన నిలబడలేని జన్మ వృథా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జనసేన ఆధ్యర్యంలో జరుగుతున్న...
ఆర్టీసిలో పెండింగ్లో ఉన్న కారణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం విజయవాడలోని ఆర్టీసి హౌస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. వందలాది...
ఎంప్లాయిస్ వాయిస్ : ఏపీ కేబినెట్ భేటీ కొద్ది సేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను కేబినెట్ ఆమోదించింది. సినిమాటోగ్రఫీ చట్ట సవరణకు, బీసీ జనగణన...
కోవిడ్తో చనిపోయిన కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా, కోవిడ్సోకిన వారికి 20రోజలు ప్రత్యేక సెలవలు, మహిళలకు 5రోజుల ప్రత్యేక సెలవలు మంజూరు చేయమని కోరుతూ… సచివాలయంలో పిడిఎఫ్ ఎంఎల్సీలు కె.ఎస్లక్ష్మణరావు,...
విశాఖ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసంగా...
ఈ-నామినేషన్ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్వో పొడిగించింది. డిసెంబరు 31 తర్వాత కూడా ఈ-నామినేషన్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. చందాదారుల సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివరాలను జత...
ఆంధ్రప్రదేశ్లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్నెస్ రిలీఫ్ను విడుదల చేసింది. జులై...