ఆర్టీసిలో పెండింగ్లో ఉన్న కారణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం విజయవాడలోని ఆర్టీసి హౌస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. వందలాది...
ఎంప్లాయిస్ వాయిస్: ప్రజా రవాణాశాఖ (ఆర్టీసీ) ఉద్యోగులకు చెందిన ఆర్జిత సెలవులు (ఈఎల్స్) ఎన్క్యాష్మెంట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ యాజమాన్యం మంగళవారం ఆదేశాలు...
విశాఖ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసంగా...
ఈ-నామినేషన్ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్వో పొడిగించింది. డిసెంబరు 31 తర్వాత కూడా ఈ-నామినేషన్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. చందాదారుల సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివరాలను జత...
ఆంధ్రప్రదేశ్లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్నెస్ రిలీఫ్ను విడుదల చేసింది. జులై...