ఈ-నామినేషన్ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్వో పొడిగించింది. డిసెంబరు 31 తర్వాత కూడా ఈ-నామినేషన్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. చందాదారుల సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివరాలను జత...
సచివాలయం ప్రతినిధి: ఉద్యోగుల కోసం డిస్కమ్లు పాత సర్వీస్ రూల్స్నే కొనసాగించాలని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. జేఏసీతో మంత్రి బాలినేని, సజ్జల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా...
Omicron Variant:
మొదటి, రెండో కరోనా వేవ్ నుంచి బయటపడ్డామని ఊరటగా ఉంటున్న సమయంలో మూడో వేవ్ ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో ప్రపంచాన్ని వణికిస్తోంది. దక్షిణాఫ్రికాలో...
గౌరవనీయులైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి,
ప్రైవేటు సెక్టారులోని విభిన్న కర్మాగారాలలో రేయింబవళ్లు శ్రమించి, దేశాభివృద్ధిలో మావంతు పాత్ర నిర్వహించి పదవీవిరమణ పొందిన కార్మికులమైన మేము...
ఎంప్లాయిస్ వాయిస్ : కార్మికుల పక్షాన నిలబడలేని జన్మ వృథా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జనసేన ఆధ్యర్యంలో జరుగుతున్న...
విశాఖ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసంగా...
ఈ-నామినేషన్ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్వో పొడిగించింది. డిసెంబరు 31 తర్వాత కూడా ఈ-నామినేషన్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. చందాదారుల సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివరాలను జత...
ఆంధ్రప్రదేశ్లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్నెస్ రిలీఫ్ను విడుదల చేసింది. జులై...