Wednesday, April 24, 2024
Tags India

Tag: India

కార్యదర్శులతో సీఎస్ సమావేశం

జీవోఐఆర్టీ వెబ్‌సైట్‌లో జీవోలు ఎందుకు పెట్టట్లేదని ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సాఫీగా జరిగిపోయే ప్రక్రియకు ఆటంకం కల్పించడంపై ధర్మాసనం సీరియస్ అయింది. వెబ్‌సైట్‌లో జీవోలను ఉంచకపోవడంపై...

పాత సర్వీస్ రూల్స్‌నే కొనసాగించాలి: విద్యుత్ ఉద్యోగుల జేఏసీ

స‌చివాల‌యం ప్ర‌తినిధి: ఉద్యోగుల కోసం డిస్కమ్‌లు పాత సర్వీస్ రూల్స్‌నే కొనసాగించాలని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. జేఏసీతో మంత్రి బాలినేని, సజ్జల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా...

అలసత్వం వద్దు… అప్రమత్తత ముద్దు

Omicron Variant: మొదటి, రెండో కరోనా వేవ్‌ నుంచి బయటపడ్డామని ఊరటగా ఉంటున్న సమయంలో మూడో వేవ్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ రూపంలో ప్రపంచాన్ని వణికిస్తోంది. దక్షిణాఫ్రికాలో...

కొత్త ముప్పు.. లాక్‌డౌన్లు, వర్క్ ఫ్రమ్ హోమ్‌లు తప్పవా?

‘ఒమై‌క్రాన్’ కొత్తగా ఇప్పుడు భయపెడుతున్న కరోనా వేరియంట్. దీని వల్ల చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం ఉంటుందనే అపోహలు, ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నాయి. దక్షిణాఫ్రికాతో పాటు బెల్జియం, హాంకాంగ్...

మీట‌ర్ రీడ‌ర్ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని విజ‌య‌వాడ‌లో నిర‌స‌న దీక్ష‌లు ప్రారంభం

డిసెంబ‌ర్ 1 వ తేదిన ఛ‌లో విజ‌య‌వాడ‌ ఎస్‌.పి.డి.సి.ఎల్‌, ఈ.పి.డి.సి.ఎల్‌, సి.పి.డి.సి.ఎల్‌ పరిధిలో మీటర్‌ రీడర్స్‌ పనిదినాల కుదింపు నిర్ణయాన్నిఉపసంహరించుకోవాలని, ఎస్‌.పి.డి.సి.ఎల్‌. పరిధిలో 15 శాతం...

అరకొర పెన్షన్‌తో బతకలేకపోతున్నాం!

గౌరవనీయులైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి, ప్రైవేటు సెక్టారులోని విభిన్న కర్మాగారాలలో రేయింబవళ్లు శ్రమించి, దేశాభివృద్ధిలో మావంతు పాత్ర నిర్వహించి పదవీవిరమణ పొందిన కార్మికులమైన మేము...

కార్మికుల పక్షాన నిలబడలేని జన్మ వృథా: పవన్ కల్యాణ్

ఎంప్లాయిస్ వాయిస్‌ : కార్మికుల పక్షాన నిలబడలేని జన్మ వృథా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జనసేన ఆధ్యర్యంలో జరుగుతున్న...

KW ఇరిగేష‌న్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్ర‌ధ‌మ మ‌హాస‌భ‌.

మూడు సంవ‌త్స‌రాల వేత‌న బ‌కాయిలు వెంట‌నే చెల్లించాలని ఎపి కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ జెఎసి ఛైర్మెన్ ఎ.వి. నాగేశ్వ‌ర‌రావు డిమాండ్ చేశారు.
- Advertisment -

Most Read

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు గుడ్‌న్యూస్‌.

ఈ-నామినేషన్‌ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్‌వో పొడిగించింది. డిసెంబ‌రు 31 త‌ర్వాత కూడా ఈ-నామినేష‌న్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. చందాదారుల సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివ‌రాల‌ను జ‌త...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...