Thursday, April 25, 2024
Tags Electricity

Tag: electricity

పాత సర్వీస్ రూల్స్‌నే కొనసాగించాలి: విద్యుత్ ఉద్యోగుల జేఏసీ

స‌చివాల‌యం ప్ర‌తినిధి: ఉద్యోగుల కోసం డిస్కమ్‌లు పాత సర్వీస్ రూల్స్‌నే కొనసాగించాలని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. జేఏసీతో మంత్రి బాలినేని, సజ్జల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా...

మీట‌ర్ రీడ‌ర్ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని విజ‌య‌వాడ‌లో నిర‌స‌న దీక్ష‌లు ప్రారంభం

డిసెంబ‌ర్ 1 వ తేదిన ఛ‌లో విజ‌య‌వాడ‌ ఎస్‌.పి.డి.సి.ఎల్‌, ఈ.పి.డి.సి.ఎల్‌, సి.పి.డి.సి.ఎల్‌ పరిధిలో మీటర్‌ రీడర్స్‌ పనిదినాల కుదింపు నిర్ణయాన్నిఉపసంహరించుకోవాలని, ఎస్‌.పి.డి.సి.ఎల్‌. పరిధిలో 15 శాతం...

కార్పొరేట్‌ గుప్పిట్లోకి కరెంట్‌

దేశమంతా పెరిగిన ధరల మధ్య భారంగా దసరా వేడుకలు జరుపుకుంటున్న సమయంలో, ఆదుకోవాల్సిన ప్రభుత్వం మరింత అంధకారంలో ముంచెత్తబూనడం ఆందోళన కలిగిస్తున్నది. విద్యుత్‌ సంక్షోభంపై...

తొగించిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల‌ను విధుల్లోకి తీసుకోవాలి.

తొల‌గించిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల‌ను విధుల్లోకి తీసుకోవాలి.మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డికి విన‌తిప‌త్రం అందించిన సిఐటియు రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.ఎ గ‌ఫూర్, కాంట్రాక్టు ఉద్యోగుల రాష్ట్ర కార్య‌ద‌ర్శి బాల‌కాశి.

విద్యుత్‌ ఉద్యోగుల‌ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి.

విద్యుత్‌ సవరణ చట్టం 2020ని ఉపసంహరించుకోవాలని, జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంల ప్రైవేటీకరణ ఆపాలని, కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులరైజ్‌ చెయ్యాలని, పీస్‌ రేట్‌ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్స్‌తో అక్టోబర్‌...

తొలగించిన ట్రాన్స్ కో కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

ఎంప్లాయిస్ వాయిస్:నెల్లూరు జిల్లా ఆత్మకూరు ,వింజమూరు ,రాచర్లపాడు సబ్ స్టేషన్ లలో అక్రమంగా తొలగించిన 26 మంది కాంట్రాక్టు కార్మికులను తిరిగి విధులలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడ అలంకార్...
- Advertisment -

Most Read

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు గుడ్‌న్యూస్‌.

ఈ-నామినేషన్‌ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్‌వో పొడిగించింది. డిసెంబ‌రు 31 త‌ర్వాత కూడా ఈ-నామినేష‌న్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. చందాదారుల సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివ‌రాల‌ను జ‌త...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...