ఎంప్లాయిస్ వాయిస్: ప్రజా రవాణాశాఖ (ఆర్టీసీ) ఉద్యోగులకు చెందిన ఆర్జిత సెలవులు (ఈఎల్స్) ఎన్క్యాష్మెంట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ యాజమాన్యం మంగళవారం ఆదేశాలు...
ఎంప్లాయిస్ వాయిస్:నూతన సీఎస్ సమీర్ శర్మను ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.ఆర్.సూర్యనారాయణ, అస్కారరావు, కార్యవర్గ సభ్యులు ఆయన కార్యాలయంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు....
లేదంటే ఉద్యోగుల ఆత్మహత్యలు చూస్తారుసర్కారుకు ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘం హెచ్చరికప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం: ఎమ్మెల్సీలు
ఎంప్లాయిస్ వాయిస్: కంట్రిబ్యూటరీ పెన్షన్ (సీపీఎస్) విధానాన్ని రద్దు చేసి,...
ఎంప్లాయీస్ వాయిస్ : ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓల సంఘం మాజీ అధ్యక్షుడు ||ఎన్. చంద్రశేఖర్ రెడ్డిని ఉద్యోగుల సర్వీసుల వ్యవహారాలపై ప్రభుత్వ సల హాదారుగా నియమించాలని నిర్ణయించడంపై… కొందరు ప్రభుత్వ ఉద్యో...
విశాఖ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసంగా...
ఈ-నామినేషన్ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్వో పొడిగించింది. డిసెంబరు 31 తర్వాత కూడా ఈ-నామినేషన్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. చందాదారుల సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివరాలను జత...
ఆంధ్రప్రదేశ్లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్నెస్ రిలీఫ్ను విడుదల చేసింది. జులై...