ఆంధ్రప్రదేశ్లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్నెస్ రిలీఫ్ను విడుదల చేసింది. జులై 1, 2019 నుండి విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షన్ బేసిక్పై 3.144శాతం పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించింది.
పెన్షనర్లకు పెరగనున్న డిఎ
RELATED ARTICLES